వందకే వంట:చిరు ప్రకటన

25 కిలోల బియ్యం, కిలో కందిపప్పు, కిలో నూనె, కిలో ఉప్పు, కిలో చింతపండు అన్నీ కలిపి 100 రూపాయలకే తెల్లరేషన్కార్డు కలిగిన వారికి అందజేస్తామని విస్పష్టం గా ప్రకటించారు. రాష్ట్రంలో రెండో అభ్యర్థిగా జిల్లాకు చెందిన వ్యక్తినే ప్రజా రాజ్యం పార్టీ ప్రకటించింది. ప్రరాపా నాయకుడు, జిల్లావాసి అయిన డాక్టర్ పుచ్చలపల్లి మిత్రా నెల్లూరు నుంచి బరిలో ఉంటారని చిరంజీవి సోమవారం నిర్వహించిన ప్రరాపా జిల్లా కార్యవర్గ సమావేశంలో ప్రకటించారు.












Click it and Unblock the Notifications