రాజు గారు పారిపోలేదు: సీఇఓ

కంపెనీ ఆర్ధిక వ్యవహారాలు తనకు తెలియవని, క్లెయింట్ల నుంచి వచ్చిన ఆర్డర్ల సంగతి మాత్రమే తెలుసని మైనంపాటి చెప్పారు. ఆర్ధిక అవకతవకలతో తనకు సంబంధం లేదని ఆయన చెప్పారు. అయితే జరిగిన వ్యవహారాలు తనకు దిగ్భాంతి కలిగించాయని ఆయన అన్నారు. ఏ విధంగానైనా కంపెనీ ఆపరేషన్లు కొనసాగించడం తమ ధ్యేయమని సత్యం ప్రతినిధులు ఈ మీడియా సమావేశంలో చెప్పారు.












Click it and Unblock the Notifications