వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సత్యం కేసు ప్రధానమంత్రి దృష్టికి
వారంలోగా
కొత్త
బోర్డు
మరో
వారం
రోజుల్లో
సత్యం
కంపెనీకి
కొత్త
బోర్డును
నియమిస్తామని
శనివారం
కేంద్ర
కంపెనీ
వ్యవహారాల
మంత్రి
గుప్తా
స్పష్టం
చేశారు.
ఈ
మేరకు
లా
బోర్డు
అనుమతి
పొందామని,
సత్యం
కంపెనీ
కొత్త
బోర్డులో
పారదర్శక
విధానం
పాటిస్తామని
ఆయ
న
చెప్పారు.
దీనితో
సత్యం
కంపెనీ
వర్గాల్లో
ఆందోళన
అధికమయింది.
లోగుట్టును కప్పిపుచ్చి, కంపెనీని పునర్వ్యవస్థీకరించాలని నూతన సిఈఒ సారధ్యంలోని సంక్షోభ నివారణ బృందం తీవ్ర ప్రయత్నాలు మొదలెట్టింది. అయితే వీరి వ్యవహార శైలిపై పలు అనుమానాలు వ్యక్తం కావడం, ఉద్యోగుల భవిష్యత్ దృష్ట్యా కంపెనీని తమ చేతుల్లోకి తీసుకో వాలని నిర్ణయించిన్నట్లు కంపెనీ వ్యవహారాల మంత్రి గుప్తా వివరించారు.
Comments
Story first published: Saturday, January 10, 2009, 14:51 [IST]