'దేశానికి మరో పదివేల కోర్టులు కావాలి'
న్యూఢిల్లీ: దేశంలో కోర్టుల్లో ఇంకా పరిష్కారానికి నోచుకోని కేసులు కోట్ల సంఖ్యలో ఉన్నాయనీ, వాటిని పరిష్కరించే బాధ్యతను ఇప్పుడున్న కోర్టులపైనే నెడితే ప్రమాదకరంగా మారుతుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కెజీ బాలకృష్ణన్ అభిప్రాయపడ్డారు. దేశానికి పదివేల అనుబంధ కోర్టులుంటే తప్ప పెండింగ్లో ఉన్న 3.5 కోట్ల కేసులు పరిష్కారం కావని ఆయన స్పష్టం చేశారు. న్యాయవ్యవస్థలో పెరుగుతున్న అవినీతి కంటే పెండింగ్ కేసులే తనను భయపెడుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
More From
-
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
అటుకులు.. చెప్పలేనన్ని ప్రయోజనాలు -
బాగా పెరిగిన వంటనూనెల ధరలు.. కారణం ఇదే! -
‘బ్లాక్’ దందా: గ్యాస్ సిలిండర్ కావాలంటే రూ. 3,000 నుంచి రూ. 5,000 ఇవ్వాల్సిందే ! -
గుడ్ న్యూస్: భారత్ కోసం ఇరాన్ కీలక నిర్ణయం! -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్












Click it and Unblock the Notifications