ఇద్దరు విద్యార్థినుల ఆత్మహత్య
కరీంనగర్: జిల్లాలోని సుల్తానాబడాద్ మండలం సుగ్లాంపల్లిలో ముగ్గురు ఇంటర్ విద్యార్థినులు ఆత్మహత్యకు ప్రయత్నించారు. వీరిలో ఇద్దరు మరణించగా, మరో విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక వీరు ముగ్గురూ క్లోజ్ ప్రెండ్స్ అని ఏదిచేసినా కలిసే చేసేవారని అక్కడ స్ధానికులు అంటున్నారు. ఇక ఈ దుర్ఘటనకు ప్రేమ వ్యవహారమే కారణమని సమాచారం. వారిలో ఒకమ్మాయికి ఇష్టం లేని పెళ్ళి సెటిల్ చేసారని అదే ఈ దారుణాణికి కారణమవ్వచ్చునని తెలుస్తోంది. అయితే వారి తల్లితండ్రులు అటువంటిదేమీ లేదంటున్నారు. మరో ప్రక్క వారి సూసైడ్ నోట్ లో సంతకాలపై అనుమానాలు చెలరేగుతున్నాయి. అవి వారు పెట్టినవి కాదని కొందరు వాదిస్తున్నారు. పోలీసులు చేరుకుని కేసుని దర్యాప్తు చేస్తున్నారు.
More From
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు












Click it and Unblock the Notifications