ఇద్దరు విద్యార్థినుల ఆత్మహత్య
కరీంనగర్: జిల్లాలోని సుల్తానాబడాద్ మండలం సుగ్లాంపల్లిలో ముగ్గురు ఇంటర్ విద్యార్థినులు ఆత్మహత్యకు ప్రయత్నించారు. వీరిలో ఇద్దరు మరణించగా, మరో విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక వీరు ముగ్గురూ క్లోజ్ ప్రెండ్స్ అని ఏదిచేసినా కలిసే చేసేవారని అక్కడ స్ధానికులు అంటున్నారు. ఇక ఈ దుర్ఘటనకు ప్రేమ వ్యవహారమే కారణమని సమాచారం. వారిలో ఒకమ్మాయికి ఇష్టం లేని పెళ్ళి సెటిల్ చేసారని అదే ఈ దారుణాణికి కారణమవ్వచ్చునని తెలుస్తోంది. అయితే వారి తల్లితండ్రులు అటువంటిదేమీ లేదంటున్నారు. మరో ప్రక్క వారి సూసైడ్ నోట్ లో సంతకాలపై అనుమానాలు చెలరేగుతున్నాయి. అవి వారు పెట్టినవి కాదని కొందరు వాదిస్తున్నారు. పోలీసులు చేరుకుని కేసుని దర్యాప్తు చేస్తున్నారు.
More From
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications