సిఎం టూర్ కు అడ్దంకి, కోడెల అరెస్ట్
గుంటూరు: ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి జిల్లా పర్యటనను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారంటూ గుంటూరు జిల్లాలో పలువురు టీడీపీ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. సీఎం ఈరోజు నిజాంపట్నంనుంచి మంగళగిరి వరకు 7 నియోజకవర్గాల్లో రాజీవ్ పల్లెబాట, నగరబాట కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఈలోగా అమృతలూరులో టీడీపీ రాజకీయ సమ్మేళనాన్ని ఏర్పాటుచేసింది. ఇది సీఎం పర్యటనకు అడ్డుగా ఉంటుందంటూ పోలీసులు టీడీపీ సీనియర్నేత కోడెల శివప్రసాదరావు, మాజీమంత్రి ఆలపాటి రాజా, టీడీపీ జిల్లా అధ్యక్షుడు పత్తిపాటి పుల్లారావు తదితరులను అరెస్టుచేసి నగరం పోలీస్స్టేషన్కు తరలించారు. దీంతో కార్యకర్తలంతా తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.
More From
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు












Click it and Unblock the Notifications