అబూసలేం కేసు వాయిదా
హైదరాబాద్: మాఫియా డాన్ అబూసలేం నకిలీ పాస్పోర్టు కేసును వచ్చే నెల 27కు వాయిదా వేశారు. ఈ ఉదయం ముంబాయి నుంచి హైదరాబాద్కు తీసుకొచ్చి అబూసలేంను సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. అతనిపై ఉన్న కేసులకు సంబంధించి అన్ని పత్రాలతో సమగ్ర నివేదికను సమర్పించాలనికోర్టు సీబీఐని ఆదేశించింది. దీంతో సీబీఐ అధికారులు కోర్టును నెలరోజుల గడువు అడిగారు.
ఇక ఈ కేసులో సీబీఐ అధికారులే కావాలని నన్ను ఇరికించారు. విదేశాల్లో ఉన్న నేను నకిలీ పాస్పోర్టును ఎలా తీసుకుంటాను అని అబూ సలేం అన్నాడు. అనారోగ్యంగా ఉన్నందును కేసు విచారణ సమయంలో తనను హైదరాబాద్లో ఉంచమని అబూసలేం న్యాయమూర్తిని కోరినట్లు తెలిసింది.సీబీఐ వారికి సమయం ఇచ్చేందుకు కోర్టు ఈ కేసు విచారణను వచ్చే నెల 27కు వాయిదావేసింది.
More From
-
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565












Click it and Unblock the Notifications