వాచ్ మన్ దారుణ హత్య
హైదరాబాద్: హైదరాబాద్లోని అబీడ్స్ జనరల్ పోస్టాఫీస్లో వాచ్మన్ బాబురావు దారుణ హత్యకు గురయ్యారు. గర్తుతెలియని దుండగులు ఈ సంఘటనకు పాల్పడి పోస్టాఫీస్ నుంచి రూ. 9లక్షల నగదు దోచుకువెళ్లినట్లు సమాచారం. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని విచారణ చేపట్టారు. క్లూస్ టీంలు రంగంలోకి దిగాయి.
బాబూరావు హత్య మంగళవారం తెల్లవారుజామున ఒంటి గంట, రెండు గంటల మధ్య జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. బాబూరావు సోమవారం ఆరు గంటలకు విధులకు వచ్చారు. అయితే బాబూరావు రెగ్యులర్ వాచ్ మన్ కారు. మంగళవారం ఒక్క రోజుకు మాత్రమే ఆయన విధులకు వచ్చారు. ఈ హత్యపై పోలీసులు కూపీ లాగుతున్నారు.
More From
-
ఏపీ పోలీసులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు..? -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్












Click it and Unblock the Notifications