హెరిటేజ్ యూనిట్ లోకేష్ ఓపెనింగ్
విజయనగరం: తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు కుమారుడు హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ లోకేష్ విజయనగరం జిల్లాలో తమ కంపెనీ ప్యాకేజింగ్ యూనిట్ ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..హెరిటేజ్ పాల ఉత్పత్తులకు ప్రస్తుతం మార్కెట్ లో మంచి డిమాండ్ ఉందని లోకేష్ అన్నారు.అనంతరం రైతులతో కాసేపు ఆయన ముచ్చటించారు. రైతుల కుటుంబాలకు ఆసరాగా తమ సంస్థ ఉంటుందని లోకేశ్ హామీ ఇచ్చారు.
More From
-
కడప జిల్లాకు చంద్రబాబు -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల












Click it and Unblock the Notifications