వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
హెరిటేజ్ యూనిట్ లోకేష్ ఓపెనింగ్
విజయనగరం: తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు కుమారుడు హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ లోకేష్ విజయనగరం జిల్లాలో తమ కంపెనీ ప్యాకేజింగ్ యూనిట్ ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..హెరిటేజ్ పాల ఉత్పత్తులకు ప్రస్తుతం మార్కెట్ లో మంచి డిమాండ్ ఉందని లోకేష్ అన్నారు.అనంతరం రైతులతో కాసేపు ఆయన ముచ్చటించారు. రైతుల కుటుంబాలకు ఆసరాగా తమ సంస్థ ఉంటుందని లోకేశ్ హామీ ఇచ్చారు.
Comments
Story first published: Friday, February 6, 2009, 18:25 [IST]