అయోధ్య రామాలయం కట్టి తీరుతాం: బీజేపీ
నాగపూర్: ఎన్డిఎ కూటమి అధికారంలోకి వస్తే అయోధ్యలో రామాలయం కట్టి తీరు తామని శనివారం బిజెపి అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఎన్డీఏ మళ్లీ అధికారం చేపట్టగానే అయోధ్యపై దాఖలైన కేసులను పరిష్కరిస్తామని ఆయన పేర్కొన్నారు. నాగపూర్లో జరుగుతున్న బీజేపీ పార్టీ రెండో రోజు కార్యవర్గ సమావేశాలలో రాజ్నాథ్ అయోధ్య రామాలయ ప్రస్తావన తెచ్చారు. అయితే రామాలయం కట్టి తీరుతామన్న ఏక వాక్యంతోనే ఆయన చర్చ ముగించడం విశేషం.
More From
-
అన్నీ సీఎం, మంత్రులకేనా - కోమటిరెడ్డి సంచలనం..!! -
సభాపర్వం: హేట్ స్పీచ్ బిల్లుపై రచ్చ.. బీజేపీ, బీఆర్ఎస్ వాదన ఇదే! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
కేరళం: సీ ఓటర్ సర్వేలో సంచలన నిజాలు! విజయం వీరిదే? -
3,000 పెన్షన్, ఉచితంగా ఎల్పీజీ సిలిండర్లు.. కేరళలో బీజేపీ మేనిఫెస్టో ఇదే.. -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా?












Click it and Unblock the Notifications