బిజెపి నిప్పులు చెరిగిన సోనియా
న్యూఢిల్లీ : భారతీయజనతాపార్టీ (బిజెపి) విధానాలతో దేశం అనుసరిస్తున్న లౌకికవిధానాలకు భంగం కలిగే ప్రమాదము ఏర్పడిందని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ విమర్శించారు. ఆదివారం జరిగిన ర్యాలీని ఉద్దేశంచి ఆమె ప్రసంగించారు. లౌకికవాద పరిరక్షణకు కాంగ్రెస్ కట్టుబడివుందన్నారు. ఆర్థికమాంద్యం దృష్ట్యా కేంద్రం పటిష్టమైన చర్యలు తీసుకుంటోందని ఆమె అన్నారు. ఉగ్రవాదంపై పోరులో యూపీఏ గణనీయమైన విజయం సాధించందని సోనియా అన్నారు.> లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ శంఖారావం పూరించింది. దేశరాజధాని నగరంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ప్రధాన కార్యదర్శి రాహుల్గాంధీలు ర్యాలీని ప్రారంభించనున్నారు. అనంతరం పీసీసీ, డీసీసీ అధ్యక్షుల సమావేశంలో సోనియా ప్రసంగిస్తారు.
More From
-
BJP అధికారంలోకి వస్తే 'చేపల' నిషేధం! దీదీకి స్ట్రాంగ్ కౌంటర్ -
అన్నీ సీఎం, మంత్రులకేనా - కోమటిరెడ్డి సంచలనం..!! -
YS Sharmila: జగన్ పై ముందుచూపు సరే..! చంద్రబాబుపై షర్మిల సెటైర్లు..! -
న్యాయం చేయలేకపోయా - కవిత ఆవేదన -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!!












Click it and Unblock the Notifications