పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆగడం
ఆదిలాబాద్: అభిమానుల అత్యుత్సాహంతో యువరాజ్యం అధినేత పవన్ కళ్యాన్ మంచిర్యాల సభ ఆర్థాంతరంగా ముగిసింది. యువరాజ్యం అధినేత పవన్కల్యాణ్ ఆదిలాబాద్ జిల్లా పర్యటన సోమవారం కూడా కొనసాగింది. మంచిర్యాలలో అభిమానుల శృతి మించి ఆగడం చేశారు. పవన్ కళ్యాణ్ తన ప్రసంగం ప్రారంభించిన దగ్గరనుంచి అభిమానుల కేరింతలు మొదలై తారాస్థాయికి చేరాయి. పవన్ మాటలను కూడా వారు పట్టించుకోలేదు. వారు మీడియా గ్యాలరీలోకి చొరబడటంతో కుర్చీలు విరిగిపోయాయి. పోలీసులు కూడా చేతులెత్తేశారు. తీవ్ర తొక్కిసలాట జరిగింది. దీంతో పవన్ సభను అర్థంతరంగా ముగించారు. గత కొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్ ఆదిలాబాద్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఆయన ఆదిలాబాద్ జిల్లా పర్యటన సోమవారం ముగుస్తుంది.
More From
-
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
ఉస్తాద్ భగత్ సింగ్ మేనియా.. టికెట్ రేట్ల పెంపునకు గ్రీన్ సిగ్నల్ -
"సీఎం" ఫోటో చిన్నగా వేస్తారా.. నిప్పులు చెరిగిన పిఠాపురం వర్మ !! -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్












Click it and Unblock the Notifications