వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆగడం

By Staff
|
Google Oneindia TeluguNews

ఆదిలాబాద్‌: అభిమానుల అత్యుత్సాహంతో యువరాజ్యం అధినేత పవన్ కళ్యాన్ మంచిర్యాల సభ ఆర్థాంతరంగా ముగిసింది. యువరాజ్యం అధినేత పవన్‌కల్యాణ్‌ ఆదిలాబాద్‌ జిల్లా పర్యటన సోమవారం కూడా కొనసాగింది. మంచిర్యాలలో అభిమానుల శృతి మించి ఆగడం చేశారు. పవన్ కళ్యాణ్ తన ప్రసంగం ప్రారంభించిన దగ్గరనుంచి అభిమానుల కేరింతలు మొదలై తారాస్థాయికి చేరాయి. పవన్‌ మాటలను కూడా వారు పట్టించుకోలేదు. వారు మీడియా గ్యాలరీలోకి చొరబడటంతో కుర్చీలు విరిగిపోయాయి. పోలీసులు కూడా చేతులెత్తేశారు. తీవ్ర తొక్కిసలాట జరిగింది. దీంతో పవన్ సభను అర్థంతరంగా ముగించారు. గత కొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్ ఆదిలాబాద్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఆయన ఆదిలాబాద్ జిల్లా పర్యటన సోమవారం ముగుస్తుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X