సత్యం కోసం సెబి రాజీ ఫార్ములా
ముంబాయి: సత్యం సంస్థ టేకోవర్ నిబంధనలు సడలిస్తూ శనివారం సెబీ నిర్ణయం తీసుకున్నది. సత్యం సంక్షోభ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఆ కంపెనీకి మాత్రమే ప్రత్యేకంగా టేకోవర్ నిబంధనలు సడలించినట్లు సెబీ వర్గాలు వెల్లడించాయి. దీనితో ఎల్ అండ్ టి కంపెనీకి సత్యం కంపెనీనీ టేకోవర్ చేసే అవకాశాలు మెరుగుపడ్డాయి.
సత్యం కంపెనీ రూ.8,000 కోట్ల లేని లెక్కలను ఉన్నట్లు చూపించిందని ఆ సంస్థ ఛైర్మన్ రామలింగరాజు బాహ్య ప్రపంచానికి వెల్లడించడంతో కంపెనీ సంక్షోభంలో చిక్కుకోవడం తెలిసిందే. దీనితో బహిరంగ మార్కెట్లోని షేర్లను భారీగా కొన్న ఎల్ అండ్ టి తో పాటు స్పైస్, మహీంద్రా తదితర కంపెనీలు కూడా సత్యం టేకోవర్పై ఆసక్తి కనబరుస్తున్నాయి.
More From
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications