బందరు పోర్టుపై అపోహలు వద్దు: మంత్రి
మచిలీపట్నం: మచిలీపట్నం పోర్టు నిర్మాణంపై ప్రతిపక్షాలు లేనిపోని అపోహలు సృష్టిస్తున్నాయని రాష్ట్ర ఓడరేవుల శాఖ మంత్రి మోపిదేని వెంకటరమణారావు అన్నారు. త్వరలో పోర్టు పనులు ప్రారంభం కానున్నాయని తెలిపారు. దీనికి పర్యావరణ అనుమతులు కూడా త్వరలో రానున్నాయని తెలిపారు. పోర్టు నిర్మాణంపై స్థానికుల్లో నెలకొన్న అపోహలు తొలగించేందుకే తాను మచిలీపట్నం వచ్చానని తెలిపారు.
More From
-
ఆళ్లగడ్డ టీడీపీలో కేబుల్ వార్.. భూమా అఖిల Vs సుబ్బారెడ్డి, బంపర్ ఆఫర్ తో చర్చ! -
అన్నీ సీఎం, మంత్రులకేనా - కోమటిరెడ్డి సంచలనం..!! -
కేరళం: సీ ఓటర్ సర్వేలో సంచలన నిజాలు! విజయం వీరిదే? -
సభాపర్వం: హేట్ స్పీచ్ బిల్లుపై రచ్చ.. బీజేపీ, బీఆర్ఎస్ వాదన ఇదే! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..!












Click it and Unblock the Notifications