ఎసిబి సోదాలు: కోట్లలో ఆస్తులు
హైదరాబాద్: నీటిపారుదల శాఖ ఎస్ఈ ఇళ్లపై మంగళవారం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) డాడులు జరిగాయి. నిజామాబాద్ నీటిపారుదల శాఖ ఎస్ఈ ఎల్.రాజేశ్వర్రెడ్డి ఆదాయానికి మించి అక్రమ ఆస్తులు కలిగిఉన్నారనే ఆరోపణలతో ఈ దాడులు జరిగాయి. హైదరాబాద్, నిజామాబాద్లలోని ఆయన ఇళ్లపై ఏకకాలంలో దాడులు చేశారు. ఇప్పటివరకు 7.5 లక్షల నగదు, 100 తులాల బంగారం దొరికినట్లు తెలుస్తోంది. దాడులు కొనసాగుతున్నాయి.
ఆదిలాబాదు జిల్లాలోని ఆయన బంధువుల ఇళ్లపై కూడా ఎసిబి అధికారులు దాడులు నిర్వహించారు. నిజమాబాద్ జిల్లాలో ఆయనకు వందల ఎకరాల భూములు ఉన్నట్లు ఎసిబి అధికారుల దృష్టికి వచ్చింది. భూముల విలువ ప్రభుత్వ ధర ప్రకారం 90 లక్షల రూపాయలు ఉంటుంది. మార్కెట్ రేటు ప్రకారం 3 కోట్ల రూపాయల దాకా ఉంటుందని చెబుతున్నారు. రాజేశ్వర రెడ్డికి మూడు బ్యాంకు లాకర్లు కూడా ఉన్నాయి. అవి తెరిస్తే మరిన్ని వివరాలు బయటపడే అవకాశం ఉంది.
-
గ్రేట్ సార్.. ట్యాంక్ బండ్ శివకు అండగా సీఎం రేవంత్ ! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు












Click it and Unblock the Notifications