రోడ్డు ప్రమాదంలో చిన్నారి మృతి
హైదరాబాద్: హైదరాబాద్ సమీపంలోని ఎల్బీ నగర్ వద్ద గల మన్సూరాబాదులో మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో రెండో తరగతి చదువుతున్న లావణ్య అనే బాలిక మరణించింది. నాలుగో తరగతి చదువుతున్న లత గాయపడింది. జెసిబి వాహనం అదుపు తప్పి బస్సు స్టాపులో నించున్న ప్రయాణికుల మీదికి దూసుకు రావడంతో ఈ ప్రమాదం సంభవించింది.
లావణ్య, లత అక్కాచెల్లెళ్లు. పాఠశాల బస్సు తప్పిపోవడంతో ఎల్బీ నగర్ లోని పాఠశాలకు ఆర్టీసి బస్సులో వెళ్లడానికి స్టాపులో నించున్నారు. ఈ సమయంలో వారి మీదికి జెసిబి వాహనం దూసుకొచ్చింది. వాహనాన్ని చూసిన ప్రయాణికులు భయాందోళనలతో పరుగులు తీశారు. అయితే ఆ ఇద్దరు చిన్నారులు మాత్రం తప్పించుకోలేకపోయారు. ఈ ప్రమాదానికి స్థానికులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. జెసిబి డ్రైవర్ పరారీలో ఉన్నాడు.
More From
-
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
రంజాన్ స్పెషల్ స్వీట్ "డబుల్ కా మీటా" ఇలా ట్రై చేస్తారా..? -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్












Click it and Unblock the Notifications