వైయస్ నిద్రపోతారా: మందకృష్ణ
ఇవే ఆఖరి పార్లమెంటు సమావేశాలు కాబట్టి వైయస్ తన హామీని నిలుపుకోవాలంటే ఈ సమావేశాల్లోనే వర్గీకరణ బిల్లు పెట్టేలా కేంద్రంపై ఒత్తిడి తేవాల్సి ఉంటుందని ఆయన అన్నారు. వర్గీకరణ బిల్లు కోసం డిమాండ్ చేస్తూ గురువారం నుంచి ఈ నెల 26వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. తమ డిమాండ్ పరిష్కారానికి రాష్ట్రాన్ని స్తంభింపజేస్తామని ఆయన హెచ్చరించారు. చావో బతుకో తేల్చుకునేలా ఉద్యమం చేపట్టాలని ఆయన ఎమ్మార్పీయస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
Comments
Story first published: Wednesday, February 18, 2009, 14:23 [IST]