వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేను సైతం రాష్ట్రపతిని కలుస్తా: చిరు

By Staff
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
కర్నూలు: రాష్ట్రప్రభుత్వ అవినీతిపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేసిన టీడీపీ కూడా పలు ఆరోపణలను ఎదుర్కొంటోందని ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి అన్నారు. కర్నూలులో ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్‌, టీడీపీల అవినీతిపై తాము కూడా రాష్ట్రపతిని కలిసి వినతిపత్రం ఇస్తామని, వారి అవినీతిపై విచారణ కోరతామని చిరంజీవి అన్నారు. అవినీతిలేని రాజకీయాలే తమ లక్ష్యమని అన్నారు. వచ్చే ఎన్నికల్లో తాను ఎక్కడినుంచి పోటీచేసేది ఇంకా నిర్ణయించలేదని ఆయన తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X