హైదరాబాద్:
ఏ.ఆర్.రెహమాన్తో
పాటు
ఆస్కార్
బరిలో
మరో
భారత
మెరుపు
మెరిసింది.
రెహమాన్తో
పాటు
కేరళకు
చెందిన
రసూల్
పోకుట్టి
కూడా
సౌండ్
ఎడిటింగ్
విభాగంలో
ఆస్కార్
అవార్డు
సాధించారు.
అంటే
భారత్కు
మూడు
ఆస్కార్
అవార్డులను
సాధించి
పెట్టిన
ఈ
ఇద్దరూ
దక్షిణ
భారతదేశానికి
చెందిన
వారేనన్న
మాట-.
స్లమ్డాగ్
మిలియనీర్
చిత్రాన్ని
నిశితంగా
పరిశీలిస్తే...ఆకట్టుకునే
మరో
ముఖ్యమైన
అంశం
సౌండ్
ఎడిటింగ్.
దృశ్యానికి
అనుగుణంగా
తగు
మోతాదులో
వినిపించిన
శబ్ధ
సౌందర్యం
రసూల్
పోకుట్టి
ప్రతిభకు
నిదర్శనం.
ఈ
అవార్డు
తనకు
శివరాత్రి
కానుకని,
దేశ
పౌరునిగా
ఈ
అవార్డు
రావడం
తనకు
గర్వకారణంగా
ఉన్నదని
పోకుట్టి
అన్నారు.