హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

27న సోనియాతో ప్రచారం షురూ

By Staff
|
Google Oneindia TeluguNews

Sonia Gandhi
హైదరాబాద్‌: కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ ఈ నెల 27వ తేదీన రాష్ట్రంలో పర్యటించనున్నారని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి వి.హనుమంతరావు తెలిపారు. ఈ పర్యటనతోనే రాష్ట్రంలో కాంగ్రెస్‌ ఎన్నికల ప్రచారం ప్రారంభమవుతుందని ఆయన వెల్లడించారు. సోనియా సభకోసం జంటనగరాలు, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, కరీంనగర్‌, మెదక్‌, నల్గొండ తదితర జిల్లాలనుంచి జనసమీకరణ చేస్తున్నట్టు ఆయన తెలిపారు. మెదక్‌లో ఏర్పాటుచేసిన ఐఐటీకి ఇందిరాగాంధీ పేరు పెట్టాలని ముఖ్యమంత్రిని కోరానని ఆయన తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X