హైదరాబాద్:
కాంగ్రెస్
అధినేత్రి
సోనియా
గాంధీ
ఈ
నెల
27వ
తేదీన
రాష్ట్రంలో
పర్యటించనున్నారని
కాంగ్రెస్
ప్రధాన
కార్యదర్శి
వి.హనుమంతరావు
తెలిపారు.
ఈ
పర్యటనతోనే
రాష్ట్రంలో
కాంగ్రెస్
ఎన్నికల
ప్రచారం
ప్రారంభమవుతుందని
ఆయన
వెల్లడించారు.
సోనియా
సభకోసం
జంటనగరాలు,
రంగారెడ్డి,
మహబూబ్నగర్,
కరీంనగర్,
మెదక్,
నల్గొండ
తదితర
జిల్లాలనుంచి
జనసమీకరణ
చేస్తున్నట్టు
ఆయన
తెలిపారు.
మెదక్లో
ఏర్పాటుచేసిన
ఐఐటీకి
ఇందిరాగాంధీ
పేరు
పెట్టాలని
ముఖ్యమంత్రిని
కోరానని
ఆయన
తెలిపారు.