ఏడుపాయల జాతరలో రద్దీ
సంగారెడ్డి: తెలంగాణాలో సమ్మక్క,సారక్క జాతర తరువాత అంతటి ప్రాశస్త్యం ఏడుపాయల జాతరకు ఉంది. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ఏడుపాయల వద్ద మంజీరా 7 పాయలుగా చీలిన ప్రాంతంలో వెలసిన వన దుర్గామాతను ఇక్కడ భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. మహాశివరాత్రి సందర్భంగా మూడురోజులపాటు ఏటా ఇక్కడ జాతర జరుగుతుంది. ప్రభుత్వం దీన్ని రాష్ట్రోత్సవంగా ప్రకటించి నిర్వహిస్తోంది. రెండురోజులుగా జరుగుతున్న జాతరకు తెలంగాణా జిల్లాలతోపాటు కర్ణాటక, మహారాష్ట్రల నుంచి భక్తులు లక్షల సంఖ్యలో తరలివచ్చారు. నిన్న జరిగిన బండ్ల వూరేగింపు అందరినీ ఆకట్టుకుంది. ఈరోజు చివరిరోజు కావటంతో భక్తులు పోటెత్తారు. ఈరోజు రథోత్సవంతో ఇక్కడ జాతర ముగుస్తుంది. దాదాపు 10 లక్షల మంది భక్తులు హాజరయినట్లు అధికారులు తెలిపారు.
More From
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications