సోనియా సభకు లక్షల మంది

ఆర్టీసీ అధికారులు నిబంధనలకు నీళ్లు వదలి వందలాది బస్సులను సోనియా పర్యటనకు తరలించారు. దీంతో జంటనగరవాసులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఉదయం కార్యాలయాలకు వెళ్లేవారు గంటలకొద్దీ బస్టాపుల్లోనే వేచి ఉండాల్సి వచ్చింది. దీంతో ఆటోలవాళ్లు ఇష్టారాజ్యంగా అధికమొత్తంలో ఛార్జీలు వసూలుచేశారు. దీనికి తోడు సొంత వాహనాలపై వెళ్లేవారుకూడా ట్రాఫిక్ మళ్లింపులతో నానా పాట్లు పడ్డారు. కార్యాలయాల సమయం తరువాత ఆంక్షలు విధించి ఉండాల్సిందని, సాయంత్రం సభకు ఇప్పటినుంచే పాట్లు ఏమిటని ఉద్యోగులు వాపోయారు.
More From
-
హైదరాబాద్లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
జాబ్స్ ఇవ్వాలి గానీ.. జీవోలు అడ్డు పెడుతున్నారు – ప్రభుత్వంపై కవిత ఫైర్ -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
అన్నీ సీఎం, మంత్రులకేనా - కోమటిరెడ్డి సంచలనం..!! -
సభాపర్వం: హేట్ స్పీచ్ బిల్లుపై రచ్చ.. బీజేపీ, బీఆర్ఎస్ వాదన ఇదే! -
కేరళం: సీ ఓటర్ సర్వేలో సంచలన నిజాలు! విజయం వీరిదే? -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..?












Click it and Unblock the Notifications