టీఆర్ ఎస్ సెక్రటరీ గా విజయశాంతి
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సమితి సెక్రటరీ జనరల్గా విజయశాంతి ఆదివారం పదవీ బాధ్యతలు చేపట్టారు. ఆ పార్టీ అధినేత కె. చంద్రశేఖరరావు ఆధ్వర్యంలో ఈ రోజు ఉదయం ఆమె పదవీ ప్రమాణం చేశారు.ఈ సందర్భంగా టిఆర్ఎస్ ఛీప్ కెసిఆర్ మాట్లాడుతూ..తెలంగాణ ప్రజానీకాన్ని పదే పదే మోసం చేస్తోన్న కాంగ్రెస్ను తరమికొట్టాలని పిలుపునిచ్చారు. తెలంగాణ భవన్లో జరిగిన కార్యక్రమంలో ఆ పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ చైర్మన్గా, సెక్రెటరీ జనరల్గా విజయశాంతి పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఎస్సీ వర్గీకరణపై కాంగ్రెస్ పార్టీ ఎటూతేల్చకుండా దాటవేత వైఖరి ప్రదర్శించడం వల్లే దాడి ఘటన, కార్యకర్త మృతికి దారితీసిందని ఆయన దుయ్యబట్టారు. శాంతియుతంగా జరుగుతున్న తెలంగాణ ఉద్యమంఎమ్మార్పీఎస్ ఉద్యమం వలే మారితే పరిస్థితి ఉద్రిక్తంగా ఉంటుందని ఆయన హెచ్చరించారు.
More From
-
హైదరాబాద్లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..!












Click it and Unblock the Notifications