ఏప్రిల్ 16 నుంచి రాష్ట్రంలో ఎన్నికలు

ఆంధ్రప్రదేశ్లో రెండు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. ఏప్రిల్ 16న తెలంగాణ, ఉత్తరాంధ్రలలో ఏప్రిల్23న ఎన్నికలు రాయలసీమ, మధ్య ఆంధ్రాలలో నిర్వహిస్తామని గోపాలస్వామి తెలపారు. ఏప్రిల్ 16న 124 లోక్ సభ నియోజక వర్గాల్లో, మొదటిదశ ఏప్రిల్23న 141 లోక్ సభ నియోజకవర్గాల్లో, రెండోదశ ఏప్రిల్ 30న 107 లోక్సభ నియోజక వర్గాల్లో, మూడోదశ మే 7న 85 లోక్సభ నియోజకవర్గాల్లో ఎన్నికలు నిర్వహిస్తారు. అభ్యర్థులు రెండు అఫిడవిట్లు అందజేయాల్సి ఉంటుంది. ఒకటి ఆస్తులకు సంబంధించిన వివరాలు, రెండు క్రిమినల్ కేసులకు సంబంధించిన వివరాలు తెలియజేయాలి. దీంతో ఈ రోజు సాయింత్రం నుంచి ఎన్నికల కోడ్ అమలులోకి రానుంది.
ఈ ఎన్నికలు మొత్తం అయిదు దశల్లో జరుగుతాయని ఆయన తెలిపారు. తొలి దశ ఎన్నికలు ఏప్రిల్ 16న ప్రారంభమవగా, మే 13న చివరిదశ ఎన్నికలు జరుగుతాయి. జూన్ 2 లోగా 15వ లోక్సభను ఏర్పాటు చేస్తారు. ఈ సారి ఎన్నికల్లో మొత్తం 71.10కోట్ల ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఈ ఎన్నికల్లో మొత్తం 40లక్షల మంది పోలింగ్ సిబ్బంది పనిచేయనున్నారు. ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, సిక్కిం అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
ఇక అమెరికా చేతుల్లోకి హార్మూజ్ జలసంధి: ట్రంప్ సంచలనం -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
33 వేలతో సినిమా.. బాహుబలి రేంజ్ విజువల్స్.. ట్రైలర్ చూస్తే పిచ్చోళ్లవుతారు..!!












Click it and Unblock the Notifications