హైదరాబాద్:
సినీ
నటుడు
కైకాల
సత్యనారాయణ
మంగళవారం
మధ్యాహ్నం
ముఖ్యమంత్రి
రాజశేఖరరెడ్డిని
ఆయన
క్యాంప్
కార్యాలయంలో
కలిశారు.
గతంలో
టీడీపీ
తరపున
మచిలీపట్నం
నియోజకవర్గం
నుంచి
ఎంపీగా
గెలిచిన
ఆయన
కొంతకాలంగా
రాజకీయాలకు
దూరంగా
ఉంటున్నారు.
ఇటీవలే
టీడీపీకి
ఆయన
రాజీనామా
చేశారు.
ఈ
నేపథ్యంలో
ఆయన
రాక
ఆసక్తి
రేపింది.
అయితే
తాను
ఎందుకు
వచ్చిందీ
చెప్పేందుకు
ఆయన
నిరాకరించారు.
తెలుగుదేశం
మాజీ
ఎంపీ,
సినీనటి
శారద
ఇటీవల
కాంగ్రెస్
లో
చేరిన
విషయం
తెలిసిందే.