ప్రధాన ఎన్నికల కమిషనర్ నవీన్ చావ్లానే

కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ చావ్లాను ఎన్నికల కమిషనర్ బాధ్యతల నుంచి ఉద్వాసన పలకవలసిందిగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గోపాలస్వామి రాష్ట్రపతికి చేసిన సిఫార్సు పెద్ద దుమారం లేపిన విషయం తెలిసిందే. గోపాలస్వామి సిఫార్సుపై రాష్ట్రపతి ప్రభుత్వం వివరణ కోరడం జరిగింది. అయితే గోపాల స్వామి ఆరోపణలలో విషయం లేదని, కేవలం బిజెపి వాదనకు అనుకూలంగా మాత్రమే స్వామి వ్యవహరించారంటూ ప్రభుత్వం రాష్ట్రపతికి నివేదించింది.
More From
-
పేలిన బంగారం ధరల బాంబు- తారాజువ్వ -
IPL 2026: ముంబై ఇండియన్స్ కొంపముంచిన బుడ్డోడు! -
చెన్నై సూపర్ కింగ్స్ కు భారీ ఉపశమనం- పులి వచ్చింది -
ఓటీటీలోకి తెలుగు బోల్డ్ మూవీ.. అర్జున్ రెడ్డికి మించి.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్ -
today rashiphalalu: నేడు ముఖ్య గ్రహాల గోచారంతో వీరి పంట పండుతుంది.. మీరున్నారా? -
తమిళనాడు, కేరళ, బెంగాల్, అసోంలో గెలుపెవరిది ? సీఓటర్ తాజా సర్వే..! -
'హ్యాపీ బర్త్ డే బావా'.. ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్.. బన్ని షాకింగ్ రిప్లై.. -
Tamil Nadu Survey: తమిళనాడు విజేతను తేల్చేసిన ఏబీపీ సర్వే-ఎవరికెన్ని సీట్లంటే..? -
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
అల్లు అర్జున్.. ఇండియన్ స్క్రీన్ పై ఎప్పుడూ చూడని రోల్: గగుర్పాటు -
కేబినెట్ భేటీలో ప్రధాని మోదీ సంచలన నిర్ణయాలు ఇవే.. -
అమరావతికి కేంద్రం మరో భారీ గుడ్ న్యూస్, ఈ సారి ఏకంగా..!!












Click it and Unblock the Notifications