ప్రధాన ఎన్నికల కమిషనర్ నవీన్ చావ్లానే

కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ చావ్లాను ఎన్నికల కమిషనర్ బాధ్యతల నుంచి ఉద్వాసన పలకవలసిందిగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గోపాలస్వామి రాష్ట్రపతికి చేసిన సిఫార్సు పెద్ద దుమారం లేపిన విషయం తెలిసిందే. గోపాలస్వామి సిఫార్సుపై రాష్ట్రపతి ప్రభుత్వం వివరణ కోరడం జరిగింది. అయితే గోపాల స్వామి ఆరోపణలలో విషయం లేదని, కేవలం బిజెపి వాదనకు అనుకూలంగా మాత్రమే స్వామి వ్యవహరించారంటూ ప్రభుత్వం రాష్ట్రపతికి నివేదించింది.
More From
-
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ












Click it and Unblock the Notifications