రోడ్ ఏక్సిడెంట్లు..మృతులు తొమ్మిది
ఒంగోలు: ఈరోజు జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 9మంది మృతి చెందారు..ఇద్దరు గాయపడ్డారు. ప్రకాశం జిల్లా సంతమాగలూరు మండలం వెల్లల చెరువు వద్ద ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. వేగంగా వస్తున్న లారీని సుమో ఢీకొనగా..6గురు మృతి చెందారు..ఇద్దరు గాయపడ్డారు. మృతులంతా గుంటూరు వాసులు. అలాగే..సీతారాంపురం వద్ద ఆగి ఉన్న జీపును లారీ ఢీకొన్న సంఘటనలో ముగ్గురు మృతి చెందారు.
Comments
Story first published: Wednesday, March 4, 2009, 11:19 [IST]