ఒంగోలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రోడ్ ఏక్సిడెంట్లు..మృతులు తొమ్మిది

By Staff
|
Google Oneindia TeluguNews

ఒంగోలు: ఈరోజు జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 9మంది మృతి చెందారు..ఇద్దరు గాయపడ్డారు. ప్రకాశం జిల్లా సంతమాగలూరు మండలం వెల్లల చెరువు వద్ద ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. వేగంగా వస్తున్న లారీని సుమో ఢీకొనగా..6గురు మృతి చెందారు..ఇద్దరు గాయపడ్డారు. మృతులంతా గుంటూరు వాసులు. అలాగే..సీతారాంపురం వద్ద ఆగి ఉన్న జీపును లారీ ఢీకొన్న సంఘటనలో ముగ్గురు మృతి చెందారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X