వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్వదేశం చేరిన లంక జట్టు

By Staff
|
Google Oneindia TeluguNews

Sri Lanka
కొలంబో: పాక్‌లో తమపై జరిగిన దాడితో అర్థంతరంగా తమ పర్యటనను రద్దు చేసుకున్న శ్రీలంక క్రికెట్‌ జట్టును స్వదేశం చేర్చేందుకు శ్రీలంక ప్రభుత్వం ప్రత్యేక విమానాన్ని పంపింది. అందులో బయలుదేరిన వీరు బుధవారం ఉదయం కొలంబో చేరుకున్నారు. వారివెంట విమానంలో ముగ్గురు డాక్టర్లు కూడా వచ్చారు. కొలంబోలో వారికి ప్రభుత్వం తరపున హార్థికస్వాగతం లభించింది. తీవ్రవాదుల కాల్పుల్లో గాయపడిన ఆటగాళ్లు తిలాన్‌ సమరవీర, తరంగ పరనవితానాలను విమానాశ్రనయం నుంచే అంబులెన్సులో ఆసుపత్రికి తరలించారు. అక్కడ అత్యవసర చికిత్స అందిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X