కొలంబో:
పాక్లో
తమపై
జరిగిన
దాడితో
అర్థంతరంగా
తమ
పర్యటనను
రద్దు
చేసుకున్న
శ్రీలంక
క్రికెట్
జట్టును
స్వదేశం
చేర్చేందుకు
శ్రీలంక
ప్రభుత్వం
ప్రత్యేక
విమానాన్ని
పంపింది.
అందులో
బయలుదేరిన
వీరు
బుధవారం
ఉదయం
కొలంబో
చేరుకున్నారు.
వారివెంట
విమానంలో
ముగ్గురు
డాక్టర్లు
కూడా
వచ్చారు.
కొలంబోలో
వారికి
ప్రభుత్వం
తరపున
హార్థికస్వాగతం
లభించింది.
తీవ్రవాదుల
కాల్పుల్లో
గాయపడిన
ఆటగాళ్లు
తిలాన్
సమరవీర,
తరంగ
పరనవితానాలను
విమానాశ్రనయం
నుంచే
అంబులెన్సులో
ఆసుపత్రికి
తరలించారు.
అక్కడ
అత్యవసర
చికిత్స
అందిస్తున్నారు.