క్రికెటర్లపై కాల్పులు మాపై కుట్ర: పాక్
ఇస్లామాబాద్: పాక్కు చెడ్డపేరు తెచ్చేందుకు అనేక విదేశీ శక్తులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయని పాక్ హోంమంత్రి రెహమాన్ మాలిక్ ఆరోపించారు. లాహోర్లో శ్రీలంక క్రికెటర్లపై జరిగిన దాడి వెనుక విదేశీహస్తం ఉండే అవకాశాలను కొట్టిపారేయలేమని ఆయన అన్నారు. కుట్రకు స్థానికంగా ప్రణాళిక వేయలేదని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని ఆయన స్పష్టం చేసారు. వాఘానుంచి ఇమిగ్రేషన్ రికార్డులు తెప్పిస్తున్నామని అన్నారు. అయినా అనుమానంపై 14 మందిని అరెస్టుచేశామని, మొదటి దర్యాప్తు నివేదిక 48 గంటల్లో అందుతుందని ఆయన అన్నారు.ఇదంతా విదేశీ శక్తులు తమకు ఇబ్బంది పెట్టడానికి, పేరు చెడకొట్టడానికి చేస్తున్న కుట్రగా అభివర్ణించారు.
More From
-
లీటర్ పెట్రోల్ రూ. 321, కిరోసిన్ రూ. 433, డీజిల్ రూ. 345.. ఎమర్జెన్సీ ప్రకటన.. -
వి ఆర్ రెడీ: పాకిస్థాన్ సంచలన ప్రకటన -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత












Click it and Unblock the Notifications