క్రికెటర్లపై కాల్పులు మాపై కుట్ర: పాక్
ఇస్లామాబాద్: పాక్కు చెడ్డపేరు తెచ్చేందుకు అనేక విదేశీ శక్తులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయని పాక్ హోంమంత్రి రెహమాన్ మాలిక్ ఆరోపించారు. లాహోర్లో శ్రీలంక క్రికెటర్లపై జరిగిన దాడి వెనుక విదేశీహస్తం ఉండే అవకాశాలను కొట్టిపారేయలేమని ఆయన అన్నారు. కుట్రకు స్థానికంగా ప్రణాళిక వేయలేదని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని ఆయన స్పష్టం చేసారు. వాఘానుంచి ఇమిగ్రేషన్ రికార్డులు తెప్పిస్తున్నామని అన్నారు. అయినా అనుమానంపై 14 మందిని అరెస్టుచేశామని, మొదటి దర్యాప్తు నివేదిక 48 గంటల్లో అందుతుందని ఆయన అన్నారు.ఇదంతా విదేశీ శక్తులు తమకు ఇబ్బంది పెట్టడానికి, పేరు చెడకొట్టడానికి చేస్తున్న కుట్రగా అభివర్ణించారు.
More From
-
2 వారాల పాటు పాఠశాలలకు సెలవులు.. కారణం ఇదే.. -
భారత్ గెలిస్తే ఏంటట: పాకిస్తానోళ్లు కడుపు మంటతో పోయేట్టున్నారయ్యో -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
నటుడిగా మహేష్ కుమారుడి విధ్వంసం.. వీడియో వైరల్..! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం












Click it and Unblock the Notifications