చెన్నై:
తమిళనాడు
ముఖ్యమంత్రి
కరుణానిధి
జయలలితను
ఆడసైతానుగా
అభివర్ణించారు.
అన్నాడీఎంకే
అధినేత్రి
జయలలిత
బుధవారం
విడుదలజేసిన
ఓ
ప్రకటనలో
'కరుణానిధి
ఇక
విశ్రాంతి
తీసుకోవడం
ఆయనకూ,
రాష్ట్రానికీ
మంచిది'
అని
అనడంపై
మండిపడ్డారు.
ఆయన
గురువారం
విడుదలజేసిన
ఓ
ప్రకనటలో
'నేను
విశ్రాంతి
తీసుకుంటే
రాష్ట్రాన్ని
ఓ
ఆడసైతాను
భోంచేసేస్తుందన్న
భయం
మాత్రమే
నన్ను
ఆపుతోంది'
అని
వ్యాఖ్యానించారు.