బ్రాందీ కింగ్ కే గాందీ వస్తువులు

వాస్తవానికి భారత ప్రభుత్వానికి జేమ్స్ ఓటిస్కు మద్య గాంధీజీ జ్ఞాపికల వేలం నిలిపివేతపై అనేక విడతలుగా గురువారం నాడు చర్చలు జరిగాయి. భారత ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ చొరవ తీసుకుని ఏది ఏమైనా ఈ జ్ఞాపికలను భారతదేశానికి తీసుకు వచ్చేటట్లు చూడవలసిందిగా కేం ద్ర సాంస్కృతి శాఖ మంత్రి అంబికా సోనీని ఆదేశించారు.అయితే ఈ చర్చలు..చర్చల దశలోనే ఉండగా.. ఎన్.ఆర్.ఐ.ల ప్రతినిధిగా సంత్ సింగ్ చత్వాల్ కాలిఫోర్సియా నుంచి న్యూయార్క్ చేరుకోగా మరో వైపు ఆ స్ట్రేలియా తదితర దేశాల నుంచి గాంధీజీ అభిమానులు ఈ వేలంలో పాల్గొని జ్ఞాపకాలను కొనుగోలు చేసి భారతదేశానికి అప్పగించే లక్ష్యంతో ముందుకు వచ్చారు.
గాంధీజీ జ్ఞాపికలను ముందు 23-30 వేల డాలర్లు బిడ్డింగ్ ప్రైస్గా పెట్టిన ఏంటి కోరమ్ కంపెనీ ఆ తరువాత రేటును బాగా పెంచేసింది. ఈ నాటకీయ పరిణామాల మధ్య విజయ మాల్యా బిడ్డింగ్లో పాల్గొని 18 లక్షల డాలర్లకు వీటిని కొనుగోలు చేశారు. దీంతో భారతీయుడే వీటిని కొనుగోలు చేయటంతో చాలా మంది సంతృప్తి చెందారు.
-
ప్రపంచంలోనే అత్యంత 'చెత్త' దేశంగా పాకిస్థాన్ రికార్డు.. -
92 వేల టన్నుల LPGతో భారత్ కు రెండు నౌకలు.. హర్మూజ్ జలసంధి గుండా.. -
9వ తరగతి విద్యార్ధినిలకు సైకిల్లు, టెన్త్ విద్యార్థులకు ల్యాప్టాప్లు..! -
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..!












Click it and Unblock the Notifications