రోజాకు పిచ్చి: శోభారాణి
హైదరాబాద్: తెలుగు మహిళ రోజాపై మహిళారాజ్యం అధ్యక్ష్యురాలు శోభారాణి మరోసారి విరుచుకు పడ్డారు. రోజాకు లూజు(పిచ్చి)అని దుయ్యపట్టారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ తనవద్ద రోజా విషయం ఎత్తవద్దంటూనే,ఆమెను ఒక్క రోజు మానసిక వికలాంగులతో ఉంచాలని న్యాయమూర్తి ఒకసారి తీర్పు ఇచ్చారని చెప్పారు. తాను న్యాయవాదిగా పనిచేసే సమయంలో చెక్ బౌన్స్ కేసులో రోజా కేసు కోర్టు కొచ్చిందన, తనకు మానసికంగా ఆరోగ్యం సరిగా లేదని ఆమె ఇచ్చిన వాగ్మూలానికి స్పందించిన న్యాయమూర్తి ఇలాంటి తీర్పు ఇచ్చారని వివరించారు. రోజాకు రాజకీయ పరిణితే లేదన్నారు. అలాగే రోజా కి ఆమె ఓ సలహా కూడా ఇచ్చారు. చంద్రగిరి నుంచి పోటీ చేస్తుందిట. అక్కడ ఓటు లేదంటున్నారు. ముందా సంగతి చూస్కో రోజా అని అన్నారు. రోజా నోరే టీడీపీని ఓడిస్తుంది. ఆమె ఎంత ఎక్కువ మాట్లాడితే ఆ పార్టి అంతలా ఓడిపోతుంది అని శోభారాణి అన్నారు.
More From
-
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది












Click it and Unblock the Notifications