వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కుటుంబంలో నలుగురి ఆత్మహత్య

By Staff
|
Google Oneindia TeluguNews

నల్గొండ: నల్గొండ జిల్లాలోని నార్కెట్‌పల్లిలో ఓ కుటుంబం మొత్తం ఆత్మహత్యకు పాల్పడిన ఉదంతం విషాదాన్ని నింపింది. భువనగిరి మండలం బొల్లేపల్లి గ్రామానికి చెందిన యాదగిరి, భార్య, ఓ కుమార్తె, ఇద్దరు కుమారులతో కలిసి నార్కెట్‌పల్లిలో ఉంటున్నారు. వీరంతా ఆత్మహత్యకు పాల్పడగా 12 ఏళ్ల కుమార్తె మాత్రం ప్రాణాలతో మిగలగా మిగతా నలుగురూ మృతి చెందారు. ఆర్థిక ఇబ్బందులే ఇందుకు కారణమని తెలుస్తోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X