వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కుటుంబంలో నలుగురి ఆత్మహత్య
నల్గొండ: నల్గొండ జిల్లాలోని నార్కెట్పల్లిలో ఓ కుటుంబం మొత్తం ఆత్మహత్యకు పాల్పడిన ఉదంతం విషాదాన్ని నింపింది. భువనగిరి మండలం బొల్లేపల్లి గ్రామానికి చెందిన యాదగిరి, భార్య, ఓ కుమార్తె, ఇద్దరు కుమారులతో కలిసి నార్కెట్పల్లిలో ఉంటున్నారు. వీరంతా ఆత్మహత్యకు పాల్పడగా 12 ఏళ్ల కుమార్తె మాత్రం ప్రాణాలతో మిగలగా మిగతా నలుగురూ మృతి చెందారు. ఆర్థిక ఇబ్బందులే ఇందుకు కారణమని తెలుస్తోంది.
Comments
Story first published: Wednesday, March 11, 2009, 12:13 [IST]