కడపలో జాగ్రత్తగా..ఈసీ
హైదరాబాద్: ఇకపై కడప కలెక్టర్ తీసుకునే ప్రతి నిర్ణయం పార్టీలకు అతీతంగా నిష్పక్షపాతంగా ఉండాల్సి ఉంది. నిబంధనల్ని ఉల్లంఘించినట్లు తేలితే కలెక్టర్లను కూడా బదిలీచేస్తాం అని ఎలక్షన్ కమిషన్ గట్టి హెచ్చరికచేసింది. జాబ్లీహాలులో అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు ఇతర పోలీసు ఉన్నతాధికారులతో ఎన్నికల కమిషన్ సమీక్షా సమావేశం నిర్వహించింది. ఎన్నికల ప్రధాన కమిషనర్ గోపాలస్వామి, కమిషనర్లు నవీన్చావ్లా, ఎస్.వై.ఖురేషీతో పాటు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఐ.వి.సుబ్బారావు కూడా ఇందులో పాల్గొన్నారు.
కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో ఏజెంట్లను పెట్టే పరిస్థితిలేదని, అనేక ఎన్నికల అక్రమాలు జరుగుతున్నాయంటూ తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ నేతలు ఇప్పటికే అనేకసార్లు ఎన్నికల కమిషన్కు ఫిర్యాదుచేశారు. అంతేగాక గురువారం కూడా చంద్రబాబు కడప గురించే ఈసీ దగ్గర ప్రత్యేకంగా ప్రస్తావించారు. దాంతో ముఖ్యమంత్రి వైఎస్ పులివెందుల నుంచి పోటీచేస్తున్న నేపథ్యంలో కడపపై ప్రత్యేకంగా దృష్టిసారించాలని కమిషన్ నిర్ణయించింది.
-
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
హైదరాబాద్ నుండి కామాఖ్య ఆలయానికి అతి తక్కువ ఖర్చుతోనే అమృత్ భారత్.. టికెట్ ధరలివే! -
సిలిండర్ మాయం.. మళ్లీ మొదలైన కట్టెల కాలం! -
గ్యాస్ కొరత కష్టాలు, నిలిచిపోయిన బుకింగ్ - ఇక సిలిండర్ దక్కాలంటే..!! -
మండుటెండల్లో చల్లని ఉపశమనం.. తెలంగాణాకు వర్షాలున్నాయన్న ఐఎండీ! -
అలా చేస్తే గ్యాస్ ఏజెన్సీల లైసెన్సులు రద్దు.. వారికి మంత్రి మాస్ వార్నింగ్! -
హైదరాబాద్ లో సెకండ్ కేబుల్ బ్రిడ్జ్.. ఎక్కడో తెలుసా..? -
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి!












Click it and Unblock the Notifications