రూ.200 కే ఇంటర్నెట్ బ్రాడ్ బ్యాండ్
న్యూఢిల్లీ: భారతీయ్ జనతాపార్టీ తన హైటెక్ ఎన్నికల ప్రణాళికలో ఎన్నో హామీలు గుప్పించింది. 2 ఎంబిపిఎస్ బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్ ను నెలకు 200 కే ఇస్తామని చెప్పి మధ్యతరగతికి గాలం వేసింది. గ్రామీణ ప్రాంతాల్లో కోటికి పైగా ఐటీ సంబంధిత ఉద్యోగాలను సృష్టిస్తామని చెప్పింది. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న అందరికీ ఉచిత మొబైల్ హ్యాండ్ సెట్స్ ఇస్తామని ప్రకటించింది.
ప్రస్ధుత ఆర్ధిక పరిస్ధితిని మెరుగు పరుస్తామని, ఉపాధి అవకాశాలు పెంచుతామని ఎన్డీఏ ప్రధాని అభ్యర్ధి ఎల్ కె అద్వానీ హామీ ఇచారు. విద్య, ఆరోగ్య సదుపాయాల మీద కూడా బిజెపి ఎన్నో హామీలు ఇచ్చింది. అవినీతిని అరికట్టి దేశ భద్రతను పటిష్టం చేస్తామన్నారు.
More From
-
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్












Click it and Unblock the Notifications