రైతులకు పావలా వడ్డీకే అప్పు: బాబు
హైదరాబాద్ : ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ టీడీపీ ప్రజలపై మరిన్ని ఎన్నికల వరాలు కురిపిస్తోంది. ఇవాళ హైదరాబాద్లో ఆపార్టీ సీనియర్ నాయకులతో భేటీ అయిన చంద్రబాబు నాయడు రైతులకు వరాలు కురిపించారు. రైత న్నల కోసం వ్యవసాయ ముసాయిదా పథకాన్ని ప్రకటించారు. పావలా వడ్డీకే రైతులకు రుణాలు ఇస్తామని, అలాగే పగటి పూట 12 గంటలు నాణ్యమైన కరెంటును రైతన్నటకు అందిస్తామని చంద్రబాబు ఎన్టీఆర్ ట్రస్ట భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాబు ప్రకటించారు. సాగు నీటిపై పన్నును పూర్తిగా రద్దు చేస్తామని, 75 శాతం రాయితీతో రైతులకు ఆధునిక వ్యవసాయ పరికరాలు ఇస్తామని బాబు వివరించారు. సన్న, చిన్నకారు రైతులకు రూ. 25 వరకు వడ్డీలేని రుణం ఇస్తామని బాబు వెల్లడించారు.
More From
-
ఏపీ వాసుల కోసం బాలకృష్ణ తీపికబురు.. త్వరలో తుళ్ళూరులో క్యాన్సర్ ఆస్పత్రి నిర్మాణం! -
ఆళ్లగడ్డ టీడీపీలో కేబుల్ వార్.. భూమా అఖిల Vs సుబ్బారెడ్డి, బంపర్ ఆఫర్ తో చర్చ! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత












Click it and Unblock the Notifications