చిరంజీవి కృష్ణాజిల్లా పర్యటన వాయిదా
హైదరాబాద్: చిరంజీవి రేపటి నుంచి కృష్ణాజిల్లాలో పర్యటించవలసి ఉండగా ఆయన పర్యటన ఎల్లుండికి వాయిదా పడింది. ఎంతో రాజకీయ చైతన్యం గల కృష్ణాజిల్లాలో చిరంజీవి పర్యటనకు ఎంతో ప్రాధాన్యం ఉంది. కమ్మ-కాపు వైరుధ్యం ఈ జిల్లాలో ఉన్నంతగా మిగితా ఎక్కడా లేదు. మొదటి నుంచి ఈ జిల్లా చిరంజీవికి సమస్యాత్మకంగా మారింది. జిల్లాలో ప్రజారాజ్యం నాయకుల మధ్య సయోధ్య లేదు.
లోక్ సభ స్ధానాలకు పోటీ చేయగల సత్తా ఉన్న నాయకుల కొరత ఆ పార్టీలో ఉంది. ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రెడ్డయ్య యాదవ్ కు మచిలీపట్నం లోక్ సభ స్ధానం నుంచి పోటీ చేయాలన్న ఆసక్తి ఉన్నా ఆయనకు ఇంకా క్లియరెన్స్ రాలేదు. ధనబలం, బీసీ జన బలం రెడ్డయ్యకు ఉన్నా ఆయన అభ్యర్ధిత్వాన్ని కొందరు వ్యతిరేకిస్తున్నారు.
More From
-
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ












Click it and Unblock the Notifications