చిరంజీవి కృష్ణాజిల్లా పర్యటన వాయిదా
హైదరాబాద్: చిరంజీవి రేపటి నుంచి కృష్ణాజిల్లాలో పర్యటించవలసి ఉండగా ఆయన పర్యటన ఎల్లుండికి వాయిదా పడింది. ఎంతో రాజకీయ చైతన్యం గల కృష్ణాజిల్లాలో చిరంజీవి పర్యటనకు ఎంతో ప్రాధాన్యం ఉంది. కమ్మ-కాపు వైరుధ్యం ఈ జిల్లాలో ఉన్నంతగా మిగితా ఎక్కడా లేదు. మొదటి నుంచి ఈ జిల్లా చిరంజీవికి సమస్యాత్మకంగా మారింది. జిల్లాలో ప్రజారాజ్యం నాయకుల మధ్య సయోధ్య లేదు.
లోక్ సభ స్ధానాలకు పోటీ చేయగల సత్తా ఉన్న నాయకుల కొరత ఆ పార్టీలో ఉంది. ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రెడ్డయ్య యాదవ్ కు మచిలీపట్నం లోక్ సభ స్ధానం నుంచి పోటీ చేయాలన్న ఆసక్తి ఉన్నా ఆయనకు ఇంకా క్లియరెన్స్ రాలేదు. ధనబలం, బీసీ జన బలం రెడ్డయ్యకు ఉన్నా ఆయన అభ్యర్ధిత్వాన్ని కొందరు వ్యతిరేకిస్తున్నారు.
More From
-
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!!












Click it and Unblock the Notifications