తెలంగాణకు కాంగ్రెస్ మరో ద్రోహం: హరీష్
హైదరాబాద్ : తెలంగాణపై నియమించిన కమిటీ పని ముగిసిందంటూ కమిటీ ఛైర్మన్ ప్రణబ్ముఖర్జీ చేసిన వ్యాఖ్యలపై తెరాస నేత హరీష్రావు మండిపడ్డారు. ప్రణబ్ ప్రకటనతో తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ చేసిన మోసం మరోసారి బయటపడిందన్నారు. తెలుగుదేశం నేతలు తమ లేఖను కమిటీకి ఇచ్చే సమయంలో ఈ విషయాన్ని ఎందుకు ప్రకటించలేదని ఆయన ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతుకావడం ఖాయమని హెచ్చరించారు.
More From
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications