టిడిపి నుంచి కాంగ్రెస్ కు గుత్తా
హైదరాబాద్ : తెలుగుదేశానికి రాజీనామా చూసిన గుత్తా సుఖేందర్రెడ్డి తన మద్దతుదారులతో కలిసి పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. కాంగ్రెస్ సర్కారుచేపట్టిన సంక్షేమ పధకాలను చూసి గుత్తా తమ పార్టీలో చేరినట్టు డీఎస్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ఎక్కడ పోటీచేయమంటే అక్కడినుంచి పోటీ చేసేందుకు సిద్దంగా ఉన్నానని సుఖేందర్రెడ్డి అన్నారు.
తెలుగుదేశం ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో ఉన్న గుత్తా నల్గొండ జిల్లాలో ముఖ్య నాయకుడు. జిల్లాలో మరో వర్గానికి చంద్రబాబు నాయుడు వత్తాసు పలకడంతో గుత్తా మనస్ధాపం చెంది నేడు కాంగ్రెస్ లో చేరారు.
More From
-
ఆళ్లగడ్డ టీడీపీలో కేబుల్ వార్.. భూమా అఖిల Vs సుబ్బారెడ్డి, బంపర్ ఆఫర్ తో చర్చ! -
అన్నీ సీఎం, మంత్రులకేనా - కోమటిరెడ్డి సంచలనం..!! -
కేరళం: సీ ఓటర్ సర్వేలో సంచలన నిజాలు! విజయం వీరిదే? -
సభాపర్వం: హేట్ స్పీచ్ బిల్లుపై రచ్చ.. బీజేపీ, బీఆర్ఎస్ వాదన ఇదే! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..!












Click it and Unblock the Notifications