విజయనగరంలోనూ ఎన్టీఆర్ హవా
విజయనగరం : కాంగ్రెస్ దుష్టపాలనను తరిమికొట్టాలని జూనియర్ ఎన్టీఆర్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పాలనలో హరితాంధ్రప్రదేశ్ అవినీతి ఆంధ్రప్రదేశ్గా మారిందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలోకి వచ్చిన అనంతరం వందలాదిమంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడటంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుదేశం పాలనలో ప్రవేశపెట్టిన అన్నీ పధకాల్లో మహిళలకే అగ్రస్థానం లభించిందన్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ప్రజల ఆస్తులను అప్పనంగా స్వాహా చేస్తున్న కాంగ్రెస్ పాలన అంతం చేసేందుకు ప్రజలు ముందుకు రావాలన్నారు.
More From
-
ఆసుపత్రిలో సోనియా గాంధీ అడ్మిట్: హుటాహుటిన రాహుల్, ప్రియాంక: అబ్జర్వేషన్ లో -
గుండెపై "నాగబాబు" పేరు టాటూగా వేసుకున్న టీడీపీ హార్డ్ కోర్ ఫ్యాన్ !! -
Janasena: టీడీపీ తీరుపై రగులుతున్న జనసేన ఎమ్మెల్యేలు ? ఇవాళ పవన్ ముందే..! -
దానం నాగేందర్కు బిగ్ షాక్.. అనర్హత వేటుపై అనూహ్య ట్విస్ట్..!! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..!












Click it and Unblock the Notifications