వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వరుణ్ గాంధీ వ్యాఖ్యలపై ఈసీ నోటీసు

By Super
|
Google Oneindia TeluguNews

Varun Gandhi
లక్నో: మేనకాగాంధీ కుమారుడు, పిలిభిత్‌ నుంచి భాజపా తరపున ఎంపీగా పోటీచేస్తున్న వరుణ్‌ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలతో ఇబ్బందుల్లో పడ్డారు.

మేనకాగాంధీ అయిదుసార్లు ఎంపీగా ఎన్నికైన పిలిభిత్‌ నుంచి ఈసారి వరుణ్‌ గాంధీ ఎంపీగా పోటీచేస్తున్నారు. తన ప్రచారం సందర్భంగా ఆయన దేశంలోని హిందువులంతా ఒక్కటై నిలవాలని ముస్లింలు అందరినీ పాకిస్థాన్‌ పంపాలని చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.

మహాత్మాగాంధీపై కూడా ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వీటిపై కాంగ్రెస్‌ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. ఎన్నికల నిబంధనలకు వ్యతిరేకంగా చేసిన ఈ వ్యాఖ్యలపై రెండు రోజుల్లో తమకు వివరణ ఇవ్వాలని ఈసీ వరుణ్‌ గాంధీని ఆదేశించింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X