వరుణ్ గాంధీ వ్యాఖ్యలపై ఈసీ నోటీసు

మేనకాగాంధీ అయిదుసార్లు ఎంపీగా ఎన్నికైన పిలిభిత్ నుంచి ఈసారి వరుణ్ గాంధీ ఎంపీగా పోటీచేస్తున్నారు. తన ప్రచారం సందర్భంగా ఆయన దేశంలోని హిందువులంతా ఒక్కటై నిలవాలని ముస్లింలు అందరినీ పాకిస్థాన్ పంపాలని చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.
మహాత్మాగాంధీపై కూడా ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వీటిపై కాంగ్రెస్ ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసింది. ఎన్నికల నిబంధనలకు వ్యతిరేకంగా చేసిన ఈ వ్యాఖ్యలపై రెండు రోజుల్లో తమకు వివరణ ఇవ్వాలని ఈసీ వరుణ్ గాంధీని ఆదేశించింది.
More From
-
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
సభాపర్వం: హేట్ స్పీచ్ బిల్లుపై రచ్చ.. బీజేపీ, బీఆర్ఎస్ వాదన ఇదే! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత












Click it and Unblock the Notifications