కత్తి వీరుడు కాంతారావు మృతి

కాంతారావు 1923 నవంబర్ 16వ తేదీన నల్లగొండ జిల్లాలోని కోదాడ మందలం గుడిబండలో జన్మించారు. ఆయన హెచ్ఎం రెడ్డి నిర్మించిన నిర్దోషి చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేశారు. ప్రతిజ్ఞ చిత్రం ద్వారా కథానాయకుడిగా పరిచయమయ్యారు. విఠలాచార్య దర్శకత్వంలోని పలు జానపద సినిమాల్లో ఆయన కథానాయకుడిగా నటించి ప్రేక్షకుల మన్ననలు పొందారు. లవకుశ చిత్రంలోని పాత్రకు ఆయన జాతీయ పురస్కారం వచ్చింది. 2000ల్లో ఆయనను రాష్ట్ర ప్రభుత్వం రఘుపతి వెంకయ్య అవార్డుతో సత్తరించింది. ఆయన నాలుగు వందలకు పైగా చిత్రాల్లో నటించారు.
More From
-
ఈ జిల్లాలకు వర్ష సూచన చేసిన ద్రోణి.. రైతన్నలూ అలెర్ట్! -
HRA: హైదరాబాద్ లో ఉండే వారికి భారీ గుడ్ న్యూస్, ఏప్రిల్ 1 నుంచే.. -
హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణపై భారీ శుభవార్త! -
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్












Click it and Unblock the Notifications