ఉలుకెందుకు: చిరుపై దాసరి

వంశీ సంస్థ ఆదివారం సాయంత్రం రవీంద్ర భారతిలో నిర్వహించిన తెలుగు తల్లికి ఓ తెలుగు పాట అంకిత మహోత్సవ సభలో దాసరి నారాయణరావు మాట్లాడారు. మేస్త్రీ కథ రాసినప్పుడు, దాన్ని సినిమాగా రూపొందించినప్పుడు తాను ఎంతో రసానుభూతికి లోనయ్యానని, విడుదలయ్యాక ఎంతో బాధపడ్డానని, స్వరాజ్యం వచ్చిన తర్వాత ఎన్నో ఎన్నికలు చూశానని, అందరూ చూశారని, ప్రస్తుతం ఎన్నికల నేపథ్యంలో ఈ చిత్రాన్ని తీస్తే సంభాషణలు పట్టుకుని లేనిపోని రాద్ధాంతం చేస్తున్నారని ఆయన అన్నారు.
More From
-
నో గ్యాస్.. హైదరాబాద్ హాస్టల్స్ లో టిఫిన్స్ బంద్.. -
హైదరాబాద్ లో సెకండ్ కేబుల్ బ్రిడ్జ్.. ఎక్కడో తెలుసా..? -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
హైదరాబాద్కు బుల్లెట్ ట్రైన్.. శంషాబాద్ మెట్రోతో అనుసంధానం! -
ప్రయాణీకులకు TGSRTC గుడ్ న్యూస్, ఛార్జీల తగ్గింపు..!! -
వారం రోజులు ఇక వర్షాలే, ఈ జిల్లాలకు వాతావరణ శాఖ తాజా అలర్ట్స్..!! -
ఇన్నాళ్లు ఆ విషయం దాచిపెట్టా - కేటీఆర్ -
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
హిందూ దేవుళ్లు అంటే లెక్కలేదా.. విద్యార్ధిపై స్కూల్ ప్రిన్సిపల్ దాష్టికం












Click it and Unblock the Notifications