వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్వర్ణాలయంలో ప్రధాని ప్రత్యేక పూజలు

By Staff
|
Google Oneindia TeluguNews

Manmohan Singh
అమృత్‌ సర్‌: ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ సిక్కుల పవిత్ర స్థలమైన స్వర్ణ దేవాలయాన్ని ఈ ఉదయం సందర్శించారు. భార్య గురుశరణ్‌ కౌర్‌తో కలిసి వచ్చిన ప్రధాని మందిరంలో ప్రత్యేక పూజలు చేశారు. ఇటీవల బైపాస్‌ సర్జరీ చేయించుకున్న తర్వాత తొలి సారిగా ఆయన ఇక్కడి వచ్చారు. ఆలయంలో ఆయన ఆరగంటపాటు ముకుళిత హస్తాలతో కూర్చుని గుర్జానీ విన్నారు. తర్వాత గంట సేపు ఇతర భక్తులతో కలిసి అక్కడ గడిపారు. ఈ సమయంలో మన్మోహన్‌ వెంట శిరోమణి గురుద్వార్‌ ప్రబంధక్‌ కమిటీ అధ్యక్షుడు అవతార్‌సింగ్‌ కూడా ఉన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X