ఇష్టారాజ్యం ఇక అంతం: చిరు
హైదరాబాద్: ప్రస్తుత ఇష్టారాజ్యానికి ప్రజారాజ్యాన్ని గెలిపించడం ద్వారా అంతం పలకాలని ప్రజారాజ్యం అధినేత చిరంజీవి ప్రజలకు పిలుపునిచ్చారు. ఆయన ఆదివారంనాడు కూడా తన యాత్రను తూర్పు గోదావరి జిల్లాలో కొనసాగించారు. రాష్ట్రంలో ఇష్టారాజ్యం కొనసాగుతోందని, అవినీతి పాలన నడుస్తోందని ఆయన విమర్శించారు. ప్రజా సమస్యలను పరిష్కరించే చిత్తుశుద్ధి ప్రస్తుత పాలకులకు లేదని ఆయన అన్నారు. ప్రస్తుత రాజకీయాలు పేకమేడల్లా కూలిపోతాయని ఆయన అన్నారు.
కాంగ్రెసు అవినీతి పాలనకు ప్రజలు సమాధానం చెప్తారని ఆయన అన్నారు. తనకు ప్రజల సమస్యలను పరిష్కరించే చిత్తశుద్ధి ఉందని ఆయన చెప్పుకున్నారు. ప్రజలు తనను మనసులో పెట్టుకుని ఆదరిస్తున్నారని ఆయన చెప్పారు. తనకు ప్రజల సమస్యలను పరిష్కరించే మనసు, తపన ఉన్నాయని ఆయన అన్నారు. ప్రజారాజ్యం అధికారంలోకి వచ్చి అవినీతి రాజ్యం పోతుందని ఆయన అన్నారు. సామాజిక న్యాయం కోసం పని చేస్తున్న పార్టీ తమది ఒక్కటేనని ఆయన చెప్పుకున్నారు.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications