ఆరోపణలు గిట్టనివారి కుట్ర: కెసిఆర్
మెదక్: తాము టిక్కెట్లు అమ్ముకున్నట్లు వచ్చిన వార్తలను తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ఖండించారు. తమపై ఆరోణలు తామంటే గిట్టనివారు చేసిన కుట్ర అని ఆయన ఆదివారం వ్యాఖ్యానించారు. మెదక్ లోకసభ స్థానానికి విజయశాంతి నామినేషన్ వేసే కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. అంతకు ముందు ఆనయ పూజలు చేశారు. విజయశాంతిని గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు.
సీట్ల సర్దుబాటు ప్రకారమే సీట్లు కేటాయించామని ఆయన చెప్పారు. పార్టీ టిక్కెట్ల కేటాయింపు విధానాన్ని వ్యతిరేకిస్తూ తెరాస ప్రధాన కార్యదర్శి సుహాసిని రెడ్డి పార్టీ రాజీనామా చేశారు. వరంగల్ లోకసభ సీటును పరమేశ్వర్ కు ఇవ్వడంపై కూడా తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది.
More From
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications