'సూర్య' పై అల్లు అరవింద్ ఫిర్యాదు

రాష్ట్ర చిన్న నిర్మాతల సంఘం అధ్యక్షుడు నట్టి కుమార్ తో "సూర్య" పత్రిక నేడు ఇంటర్వ్యూను ప్రచురించింది. అందులో నట్టికుమార్ అల్లు అరవింద్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. చలనచిత్ర కార్మికులకు పిడికెడు అన్నం పెట్టని వ్యక్తి అనకాపల్లి ఓటర్లకు ఏం చేస్తారని ఆయన ప్రశ్నించారు. దీనితో వళ్ళు మండిపోయిన అల్లు అరవింద్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.
వీళ్లు సొంత పరిశ్రమలోనే సామాజిక న్యాయాన్ని అమలు చేయలేదు. కానీ, పవన్ కల్యాణ్, నాగబాబు సరైన విధానాలున్న వాళ్లు. సామాజిక న్యాయంచేసే శక్తి వాళ్లకే ఉంది. ఎప్పటికైనా పవన్ కల్యాణే పీఆర్పీ అధ్యక్షుడు. రేపటి ఎన్నికల్లో పీఆర్పీ ఓడిపోతే దానికి కారణం చిరంజీవి, పవన్ కల్యాణ్ కాదు. కచ్చితంగా అల్లు అరవిందే' అని నట్టికుమార్ స్పష్టం చేశారు.
More From
-
డబుల్ బెడ్ రూం ఇళ్లపై ప్రభుత్వం కీలక ప్రకటన- వీరికే, పంపిణీ ముహూర్తం ఫిక్స్...!! -
ఈ జిల్లాలకు వర్ష సూచన చేసిన ద్రోణి.. రైతన్నలూ అలెర్ట్! -
హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణపై భారీ శుభవార్త! -
ప్రపంచంలో సంతోషకరమైన దేశం ఇదే.. మారిన లెక్కలు.. -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications