పంజాబ్లో పేలుళ్లు: 35 మంది మృతి
ఇస్లామాబాద్: పాకిస్థాన్ లో తీవ్రవాదుల చర్యలు ఆగడం లేదు. ఉగ్రవాదులు పాకిస్థాన్ లో దాడులకు తెగబడుతూ సామాన్యుల ప్రాణాలను బలిగొంటున్నారు. శనివారం ఇస్లామాబాద్ ఉగ్రవాదుల పేలుడులో 8మంది మరణించిన ఘటన మరిచిపోకముందే ఆదివారం మళ్లీ పేలుళ్లు జరిగాయి. పంజాబ్లోని చక్వాల్లో ఓ మసీదువద్ద సంభవించిన పేలుళ్లలో 35 మంది మృతి చెందగా 200 మంది గాయపడ్డారు. ఈ ఆత్మాహుతి పాల్పడింది ఏ గ్రూపు అనేది తెలియడం లేదు.
ఆత్మాహుతి దళ సభ్యుడు చక్వాల్ లోని ప్రార్థనా మందిరంలోకి చొరబడి తనను తాను పేల్చేసుకున్నాడు. ప్రభుత్వాధికారులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. గాయపడినవారిని రావల్పిండి, ఇస్లామాబాద్ ల్లోని ఆస్పత్రులకు తరలించారు. గాయపడిన వారిలో పది మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.
More From
-
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !!












Click it and Unblock the Notifications