తిరుపతిలో "మెగా"ప్రచారం
తిరుపతి: చిరంజీవి అత్యంతగా ఇష్టపడే తిరుపతి స్ధానంలో ప్రచారం ఉదృతంగా సాగుతోంది. తిరుపతిలో పోటీ చేస్తున్న ప్రజారాజ్యం అధినేత చిరంజీవికి మద్దతుగా ఆయన కుటుంబసభ్యులు ప్రచారం ప్రారంభించారు. చిరంజీవి సోదరి మాధవి, నాగబాబు భార్య పద్మజ, ఇతర కుటుంబసభ్యులు ఇంటింటి ప్రచారం ప్రారంభించారు. తిరుపతి కొర్లగుంటనుంచి వీరు ప్రచారం ప్రారంభించారు. ప్రజారాజ్యం మేనిఫెస్టో కరపత్రాలను పంచుతూ చిరంజీవికి ఓటు వేయాలని కోరారు. మూడు రోజులపాటు చిరంజీవి కుటుంబసభ్యులు తిరుపతిలోనే ప్రచారం నిర్వహిస్తారు. రామ్చరణ్, అల్లు అర్జున్, సుస్మితల రైలు యాత్ర రేపు తిరుపతిలోనే ముగుస్తుంది. 21న చిరంజీవి తిరుపతిలో రోడ్షో నిర్వహిస్తారు. పోలింగ్రోజు చిరు అక్కడే ఉంటారు.
More From
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications