మున్నాబాయ్ పై మాన్యత అలక

సంజయ్ పై అలిగిన మాన్యత విదేశాలకు వెళ్లి పోయింది. సముద్ర తీరంలో సేద తీరుతూ అలసట తీర్చుకుంటోందని అంటారు. ఆమె లండన్ కూడా వెళ్తారు. అక్కడ ఓ కార్యక్రమంలో పాల్గొంటారు. చివరకు ఎన్నికలు ముగిసిన తర్వాతనే దేశంలో అడుగు పెట్టాలని ఆమె అనుకుంటున్నారని సమాచారం. అయితే, సమాజ్ వాదీ పార్టీ కోసం సంజయ్ దత్ ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో ప్రచారం చేస్తూ బిజీగా ఉన్నారు. ఆయన సభలకు విశేష స్పందన లభిస్తోంది. ఇది ఒక రకంగా సంజయ్ కు ఊరట.












Click it and Unblock the Notifications